అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్ సానుకూల ప్రకటనతో ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్ల పతనంతో నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచి, వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన క్రమంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించటమూ నష్టాలకు దారి తీసింది. నిఫ్టీ 12 వేల మార్కును కోల్పోయింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయిం 40,445 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ- 97 పాయింట్లు క్షీణించి 11, 921 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..