దేశీయ మార్కెట్ల సూచీలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఉదయం 175 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ... ప్రస్తుతం లాభనష్టాలతో దోబూచులాడుతోంది. 38వేల 980 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 వేల 555 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై ప్రభావం చూపుడుతున్నాయి. అమెరికా సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన తీర్మానం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమయ్యారు.
లాభనష్టాల్లో...