తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు(Gold Rate Today) మరింత తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే.. పది గ్రాములకు రూ.110 తగ్గింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,290గా ఉంది.
- ఈ నగరాల్లో వెండి ధర సైతం తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,167 పలుకుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,802 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 25.21 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..