చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ 150 ఎంపీ కెమెరాతో కూడిన స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసే యోచనలో ఉంది షియోమీ.
షియోమీ సంస్థ 2019లో 48 ఎంపీ కెమెరా, 64 ఎంపీ సెన్సార్తో రెడ్మీ నోట్-8ప్రో ఫోన్ను ప్రారంభించింది. అదే ఏడాది 108 ఎంపీ సెన్సార్తో కూడిన సీసీ9 ప్రోను కూడా తీసుకొచ్చింది. తాజాగా 150 ఎంపీ కెమెరా ఫీచర్తో మరో కొత్త మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
పోటీలో శాంసంగ్..