స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 127 పాయింట్లు తగ్గి 58,177వద్ద స్థిరపడింది. నిఫ్టీ14 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 17,355 వద్దకు చేరింది.
- టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.3 శాతానికిపైగా), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఎం&ఎం నష్టాల మూటగట్టుకున్నాయి.