స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలు గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 144 పాయింట్ల లాభంతో 17,790 వద్దకు చేరింది.
ఆరంభం నుంచి సూచీలు దూకుడు ప్రదర్శించాయి. సెషన్ ఆరంభంలో అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. మిడ్ సెషన్ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,914 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,597 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,763 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..