దేశీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో 200 పాయింట్లతో దూసుకెళుతూ కనిపించిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్.. అనంతరం స్వల్ప క్షీణతకు గురయింది. సెన్సెక్స్ 21 నష్టపోయి 38, 998 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ నిఫ్టీ 0.6 పాయింట్ల క్షీణతతో నిఫ్టీ 11,583గా ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను నేడు విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ షేరు విలువ లాభాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ షేర్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు...