లెక్కల్లో చూపని బంగారాన్ని వెల్లడించేందుకు క్షమాభిక్ష పథకం ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. విచారణ బెడదలేకుండా వ్యక్తులు లేదా సంస్థలు తమ వద్ద ఉన్న లెక్కలు చూపని పసిడిని వెల్లడించేందుకు కేంద్రం ఓ పథకాన్ని తేనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చాయి. అలాంటి పథకమేదీ ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని.. బడ్జెట్ ప్రక్రియకు ముందు ఇలాంటి ప్రచారాలు జరగటం సాధారణమేనని పేర్కొన్నాయి.
20 వేల టన్నులు..