తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 6:29 AM IST

ETV Bharat / business

పసిడి ఆభరణాలకు హాల్​మార్కింగ్ గడువు పొడిగింపు

పసిడి ఆభరణాలపై హాల్​మార్కింగ్ తప్పనిసరి నిబంధనను 2021 జూన్ 1 వరకు పొగడించింది కేంద్రం. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ వెల్లడించారు.

Govt extends gold jewellery hallmark deadline till June
పసిడి ఆభరణాలకు హాల్​మార్కింగ్ గడువు పొడగింపు

బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గడువును 2021 జూన్ 1కి పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని హాల్​మార్కింగ్​ను తప్పనిసరి చేసే నిబంధనను అదనంగా మరో నాలుగున్నర నెలలు గడువు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్​విలాస్ పాసవాన్ సోమవారం దిల్లీలో చెప్పారు.

వ్యాపారుల అభ్యర్థన మేరకు 2021 జనవరి 15కు బదులు 2021 జూన్1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు వాసవాన్ వివరించారు.

ఇదీ చదవండి:గల్వాన్ ఘర్షణల వెనక కనిపించని మరో కోణం!

ABOUT THE AUTHOR

...view details