తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా.. - బంగారం ధరలు అప్​డేట్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Rate Today) బుధవారం స్వల్పంగా పెరిగింది. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

gold price
బంగారం ధరలు అప్​డేట్స్

By

Published : Aug 18, 2021, 10:54 AM IST

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ.95 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,830గా ఉంది.
  • వెండి ధర సైతం ఈ నగరాల్లో పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.65,525 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,789 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.76 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details