పసిడి, వెండి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.102 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,856కి చేరింది.
దేశీయంగా పసిడి కొనుగోళ్ల డిమాండు తగ్గడమే ధరల క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
పసిడి, వెండి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.102 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,856కి చేరింది.
దేశీయంగా పసిడి కొనుగోళ్ల డిమాండు తగ్గడమే ధరల క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కిలో వెండి ధర నేడు (దిల్లీలో) ఏకంగా రూ.815 తగ్గి.. రూ.44,949 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,467 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.15 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:'ఉపసంహరణ' ద్వారా 'ప్రైవేటీకరణ'పై ప్రయోగం!