బంగారం ధర గురవారం రూ.225 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.56,590 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగటం, రూపాయి విలువ క్షీణిస్తుండటం వంటి పరిణామాలు ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.