బంగారం సోమవారం రూ.238 పెరిగింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.56,122 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి డిమాండ్, రూపాయి నెమ్మదిగా పుంజుకుంటుండటం వల్ల దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.