ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Rate Today) తగ్గింది. పసిడి దారిలోనే వెండి ధర సైతం తగ్గి రూ.65 వేలపైన కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?
- హైదరాబాద్లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.
- విజయవాడలో (Gold Price in Vijayawada) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.
- విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.
ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1788.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఔన్సు స్పాట్ వెండి ధర 23.39 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు