తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - నేటి బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పుత్తడి ధర రూ. 144, కిలో వెండిపై రూ. 150 వృద్ధి చెందింది.

Gold prices jump Rs 144, silver rises by Rs 150
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలివే?

By

Published : Jun 19, 2020, 6:57 PM IST

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.144 పెరిగి రూ. 48,334 కు చేరింది.

కిలో వెండిపై రూ.150 పెరిగి.. రూ. 49,160కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి రేటు ఔన్సుకు 1,729 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.49 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:భారత్‌కు జీఎస్​పీ హోదా పునరుద్ధరణ!

ABOUT THE AUTHOR

...view details