తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - నేటి బంగారం రేట్లు

బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 237 ఎగబాకింది. కిలో వెండిపై రూ. 740 పెరిగింది.

Gold jumps Rs 237, silver declines Rs 740
స్వల్పంగా పెరిగిన బంగారం, రూ.50 వేలకు చేరువలో కిలో వెండి

By

Published : Jul 3, 2020, 7:09 PM IST

బంగారం ధర శుక్రవారం రూ.237 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,022గా ఉంది.

వెండి ధర కిలోకు రూ.740 పెరిగి.. రూ.49,800కు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశంపై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,774 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.99 డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:52 రోజుల్లోనే వ్యాక్సిన్- 'భారత్' ఎలా సాధించింది?

ABOUT THE AUTHOR

...view details