తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర - స్వల్పంగా తగ్గిన బంగారం

పసిడి ధర శుక్రవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల మేలిమి బంగారం రేటుపై రూ.75 తగ్గింది. అయితే.. వెండి ధర కిలోకు రూ.121 పెరిగింది.

Gold falls Rs 75, silver rises by Rs 121
స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి మరింత పైకి..

By

Published : Oct 23, 2020, 4:52 PM IST

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.75 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 51,069కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్లే దేశీయంగా ధరలు క్షీణించినట్టు విశ్లేషకులు చెప్పారు.

పసిడికి భిన్నంగా వెండి రేటు స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 121 పెరిగి.. ప్రస్తుతం రూ. 62,933గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,908 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.72 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:వాట్సాప్​లో ఆ నోటిఫికేషన్స్​ ఇక ఎప్పటికీ రావు!

ABOUT THE AUTHOR

...view details