బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.38 తగ్గి.. రూ.47,576 వద్దకు చేరింది.
వెండి ధర భారీగా రూ.783 క్షీణించింది. కిలో ధర రూ.68,884 వద్దకు చేరింది.
బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.38 తగ్గి.. రూ.47,576 వద్దకు చేరింది.
వెండి ధర భారీగా రూ.783 క్షీణించింది. కిలో ధర రూ.68,884 వద్దకు చేరింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకోవటం వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,843 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.31 డాలర్లకు ఎగిసింది.
ఇదీ చదవండి:రెండో రోజూ నష్టాలు- 15,100 వద్ద నిఫ్టీ