బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం వల్ల దిల్లీలో పసిడి ధర రూ.182 పతనమైంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.41,019గా ఉంది.
వెండి ధర కిలోకు రూ.1,083 మేర క్షీణించింది. దేశ రాజధానిలో కేజీ వెండి రూ.46,610గా ఉంది.
రూపాయి మారకం