తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగొచ్చిన బంగారం, వెండి.. నేటి ధరలివే

పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.271 దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.512 తగ్గింది.

By

Published : Jul 17, 2020, 7:10 PM IST

Gold declines by Rs 271 to Rs 49,729/10 gms; silver tumbles Rs 512
దిగొచ్చిన బంగారం, వెండి.. నేటి ధరలివే

బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి.. 271 రూపాయలు తగ్గి దేశ రాజధాని దిల్లీలో రూ.49,729కి చేరింది.

వెండి ధర కూడా భారీగా క్షీణించింది. కిలో వెండి రూ. 512 తగ్గి.. రూ. 53,382కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం రేటు ఔన్సుకు 1,801.5 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 19.08 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:చైనా కొత్త కుట్ర- అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు నో!

ABOUT THE AUTHOR

...view details