తెలంగాణ

telangana

'పెట్రో' సెగ: వరుసగా 12వ రోజూ ధరల పెంపు

By

Published : Feb 20, 2021, 6:33 AM IST

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదల వరుసగా 12 రోజూ కొనసాగింది. దేశ రాజధానిలో లీటర్​ పెట్రోల్​పై 39పైసలు, డీజిల్​పై 37పైసలు పెరిగింది.

Delhi: Petrol price crosses Rs 90-mark, diesel at Rs 80.97 per litre
వరుసగా 12వ రోజూ 'పెట్రో' బాదుడు

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా 12వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో పెట్రోల్​పై లీటరుకు 39 పైసలు, డీజిల్​పై లీటరుకు 37పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.

దేశ రాజధానిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 90.58, డీజిల్​ లీటరు రూ. 80.97కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details