తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అడ్డొస్తే ఎవ్వరినీ వదలం - ts police

ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తునకు ఎవరైనా అడ్డు వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఏపీ పోలీసులు కేసును పక్కదారి పట్టించే యత్నం చేశారని ఆరోపించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్

By

Published : Mar 4, 2019, 6:11 PM IST

Updated : Mar 4, 2019, 7:21 PM IST

ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆరోపించారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామన్నారు. తన కంపెనీలో సోదాలు జరిగితే అశోక్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ దర్యాప్తునకు అడ్డు వచ్చినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్
Last Updated : Mar 4, 2019, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details