తెలంగాణ

telangana

ETV Bharat / briefs

శ్రీశైల దేవస్థానం పీఆర్‌వోపై దుండగుల దాడి - murder attempt in pro at sreesailam

శ్రీశైల దేవస్థానం పీఆర్​వోపై హత్యాయత్నం జరిగింది. చంద్రవతి కల్యాణ మండపం సమీపంలో అయిదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

శ్రీశైల దేవస్థానం పీఆర్‌వోపై దుండగుల దాడి

By

Published : Mar 12, 2019, 9:23 AM IST

Updated : Mar 12, 2019, 11:34 AM IST

శ్రీశైల దేవస్థానం పీఆర్‌వోపై దుండగుల దాడి
శ్రీశైలం దేవస్థానం పీఆర్‌వో టి.శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. చంద్రవతి కల్యాణ మండపం సమీపంలో ఐదుగురు దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాసరావును ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Mar 12, 2019, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details