తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకున్న విద్యార్థులు - పాలిసెట్ పరీక్ష

పాలిసెట్ పరీక్ష సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా మెుదలైంది. నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. . పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తరలిరావటంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

పాలిసెట్ పరీక్ష

By

Published : Apr 16, 2019, 12:53 PM IST

సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికారులు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 3,044, జహీరాబాద్​లోని 4 కేంద్రాల్లో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

పాలిసెట్ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details