తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మురళీమోహన్​కు చంద్రబాబు పరామర్శ

ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న తెదేపా మాజీ ఎంపీ మురళీమోహన్​ను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

By

Published : Jun 3, 2019, 12:57 PM IST

మురళీమోహన్​కు చంద్రబాబు పరామర్శ

మాజీ ఎంపీ మురళీమోహన్​ను తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పరామర్శించారు. ఈ రోజు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిశారు. మురళీమోహన్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని.. విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురళీమోహన్​ను ఫోన్​లో పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి : విజేతలను ట్విట్టర్​లో​ అభినందించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details