తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మనం మౌనంగా లేము!

భారత వైమానిక దాడులను రక్షణశాఖ మాజీ సహాయమంత్రి పళ్లంరాజు సమర్థించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరన్నారు. పుల్వామా దాడిని ప్రపంచమంతా ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు.

By

Published : Feb 26, 2019, 4:17 PM IST

పళ్లంరాజు

భారత వైమానిక దాడులను రక్షణ శాఖమాజీ సహాయ మంత్రి పళ్లంరాజు సమర్థించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడిని అన్ని దేశాలు ఖండించాయని గుర్తు చేశారు. ఉగ్రదాడులపై మనం మౌనంగా లేమన్న విషయాన్ని చాటి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. తాజా దాడుల ఫలితం ఎలా ఉండబోతోందన్నదిత్వరలోనే తేలుతుందన్నారు.

ఉగ్రవాదాన్ని అరికట్టడానికే ఇలాంటి చర్యలు

ABOUT THE AUTHOR

...view details