తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2019, 2:59 PM IST

Updated : Apr 11, 2019, 9:50 PM IST

ETV Bharat / briefs

ఓటేసిన మల్లు స్వరాజ్యం, మల్లు లక్ష్మి

రాష్ట్ర వ్యాప్తంగా లోక్​సభ ఎన్నికలు ప్రశాతం వాతావరణంలో కొనసాగుతున్నాయి. అభ్యర్థులు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటేయాలంటూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు.

ఎన్నికలు ప్రశాతం

సూర్యాపేటలోని రాయిని గూడెం 27వ పోలింగ్ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లు స్వరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమాజాన్ని కాపాడాలని సూచించారు.

ఎన్నికలు ప్రశాతం
Last Updated : Apr 11, 2019, 9:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details