తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మల్లేశం' సినిమా బృందానికి సన్మానం

పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరీనగర్​ తిమ్మాపూర్​లో చిత్ర యూనిట్​తో పాటు మల్లేశంకు సన్మానం చేశారు.

By

Published : Jun 27, 2019, 7:51 PM IST

'Mallesham' film crew honored by college management

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​లోని ఓ కళాశాలలో మల్లేశం సినిమా బృందం సందడి చేశారు. హీరోహీరోయిన్లతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. తల్లి కష్టాన్ని చూడలేక శోధించి సాధించి యంత్రాన్ని కనుగొన్న మల్లేశంను అభినందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన తీరును విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

'మల్లేశం' సినిమా బృందానికి సన్మానం

ABOUT THE AUTHOR

...view details