ఐటీ గ్రిడ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేస్తోన్నవిచారణ బృందం
సిట్ కార్యాలయం తరలింపు...
సిట్ కార్యాలయం తరలింపు...
గోషామహల్ స్టేడియం ఆవరణలో ఉన్న సిటీ భద్రతా విభాగం కార్యాలయంలోకి సిట్ కార్యాలయాన్ని తరలించారు. సిట్ ఏర్పడిన తర్వాత రెండు రోజుల పాటు డీజీపీ కార్యాలయంలోనే విచారణ కొనసాగించారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఛాంబర్లోనే సిట్ సభ్యులు కేసుకు సంబంధించిన వివరాలు చర్చించారు.
ఇవీ చదవండి:మనోళ్ల డేటాను దోచేశారు