తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికల ఏర్పాట్లపై రజత్​కుమార్​తో ముఖాముఖి

పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నేటితో ముగిసింది. రాజకీయ పార్టీలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఆపేశాయి. నిజామాబాద్​తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్ తెలిపారు.

By

Published : Apr 9, 2019, 5:37 PM IST

Updated : Apr 9, 2019, 6:26 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

లోక్​సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు, కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్​ నియోజకవర్గంలో పోలింగ్ తదితర అంశాలపైరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​తో ప్రత్యేక ముఖాముఖి.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
Last Updated : Apr 9, 2019, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details