ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అందరి జవాబు పత్రాలు ఉచితంగా రీవెరిఫికేషన్ చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే జవాబుపత్రాలు ఇవ్వలేమని తెలిపారు. మే 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొన్నిరోజులు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తీర్ణులు కాని విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు
ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. అందరి జవాబుపత్రాలు ఉచితంగా రీవెరిఫికేషన్ చేస్తామని ప్రకటించారు.
వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు