తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐదు లక్షల మందికి చేప ప్రసాదం

ఈనెల 8న సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన హరనాథ్​ గౌడ్​ తెలిపారు. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు సహకరిస్తున్నాయన్నారు.

By

Published : Jun 6, 2019, 4:27 PM IST

ఐదు లక్షల మందికి చేప ప్రసాదం

సుమారు ఐదు లక్షల మంది ఆస్తమా రోగులకు సరిపడా చేప ప్రసాదాన్ని తయారు చేస్తున్నామని బత్తిని హరనాథ్​ గౌడ్​ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో ఈనెల 8 న సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదో తేది సాయంత్రం ఆరు వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 32 కౌంటర్లు, వృద్ధుల కోసం మరో కౌంటర్​ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొచ్చాయని పేర్కొన్నారు.

ఐదు లక్షల మందికి చేప ప్రసాదం

ABOUT THE AUTHOR

...view details