ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్
మహబూబాబాద్లో ఈ నెల 4న తెరాస నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి
బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నారు.
ఇవీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి