తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బంగాల్​లో ఈసారీ పోలింగ్​ హింసాత్మకం

బంగాల్​లో అక్కడక్కడ స్వల్ప హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్​, టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో ఒక ఓటరు మరణించాడు.

By

Published : Apr 23, 2019, 8:23 PM IST

బంగాల్​లో ఈసారీ పోలింగ్​ హింసాత్మకం

బంగాల్​లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షీదాబాద్​లో బాలిగ్రామ్ పోలింగ్​ బూత్​లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్తలు గొడవపడ్డారు. ఓటేయటానికి క్యూలైన్లో ఉన్న ఓ వ్యక్తి మరణించాడు.

దక్షిణ్​ దినాజ్​పూర్ జిల్లా బునియద్​పూర్​లో ఓ పోలింగ్​ ఏజెంట్​ తన ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉన్నాడు. ముర్షీదాబాద్​ రాణిగంజ్​ ప్రాంతంలో రెండు పోలింగ్​ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసిరాడు.

బంగాల్​లో ఈసారీ పోలింగ్​ హింసాత్మకం

ABOUT THE AUTHOR

...view details