తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'తెరాసది ధన బలం... కాంగ్రెస్​ది ప్రజాబలం'

"తెరాసది ధన బలం. కాంగ్రెస్​ది ప్రజాబలం. నా బలం ముందు తెరాస నిలవదు. నేను ఎంపీగా ఎన్నికవడం ఖాయం. తమ్డిడిహెట్టి, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముందుగా ఆదిలాబాద్​ జిల్లాకే నీరు అందిస్తా" -రమేశ్​ రాఠోడ్​

By

Published : Apr 8, 2019, 8:24 PM IST

Updated : Apr 8, 2019, 10:10 PM IST

ఈటీవీ భారత్​ ముఖాముఖిలో ఆదిలాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి

తెరాస నేతల మౌనం కారణంగా పార్లమెంటులో ఐదేళ్లుగా మూగబోయిన ఆదిలాబాద్‌ జిల్లా వాణిని... ప్రజానాయకుడిగా తాను వినిపిస్తానని కాంగ్రెస్‌ లోక్​సభ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ తెలిపారు. తన ప్రజాబలం ముందు తెరాస నేతల ధనబలం నిలవదని స్పష్టం చేశారు. ఎంపీగా గోడం నగేష్‌ చేసిందేమి లేకపోగా... కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో లేరని ధ్వజమెత్తారు. తాను లోక్​సభ సభ్యుడిగా ఎన్నికవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ్డిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముందుగా ఆదిలాబాద్‌ జిల్లాకు నీరు అందించేలా చూస్తానన్నారు రమేశ్​ రాఠోడ్.

ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
Last Updated : Apr 8, 2019, 10:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details