దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తోన్న తరుణంలో 45ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దిల్లీలోని ఎయిమ్స్లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కరోనా టీకా తీసుకున్నారు.
మహారాష్ట్రలో టీకా తీసుకుంటోన్న వ్యక్తి మహారాష్ట్రలో తమ వంతు కోసం వేచిఉన్న ప్రజలు రాజస్థాన్లో టీకా కోసం నిరీక్షిస్తోన్న ప్రజలు దిల్లీలోని లేడీ హార్డింగే ఆసుపత్రిలో టీకా కోసం నిరీక్షణ.. దిల్లీలోని లేడీ హార్డింగే ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న మహిళ దిల్లీలో టీకా తీసుకుంటున్న మహిళ జైపూర్లో 45 ఏళ్లు పైబడి టీకా కోసం వేచిఉన్న పౌరులు