తెలంగాణ

telangana

45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ షురూ

By

Published : Apr 1, 2021, 11:27 AM IST

45 ఏళ్లు పైబడిన పౌరులకు వ్యాక్సిన్​ పంపిణీ దేశవ్యాప్తంగా మొదలైంది. దిల్లీలోని ఎయిమ్స్​లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్​ టీకా తీసుకున్నారు.

Delhi: #COVID19  Visuals from Lady Hardinge Hospital.
45 ఏళ్లు పైబడిన టీకా పంపిణీ ప్రారంభం

దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తోన్న తరుణంలో 45ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దిల్లీలోని ఎయిమ్స్​లో కేంద్ర మంత్రి పియూష్​ గోయల్​ కరోనా టీకా తీసుకున్నారు.

మహారాష్ట్రలో టీకా తీసుకుంటోన్న వ్యక్తి
మహారాష్ట్రలో తమ వంతు కోసం వేచిఉన్న ప్రజలు
రాజస్థాన్​లో టీకా కోసం నిరీక్షిస్తోన్న ప్రజలు
దిల్లీలోని లేడీ హార్డింగే ఆసుపత్రిలో టీకా కోసం నిరీక్షణ..
దిల్లీలోని లేడీ హార్డింగే ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న మహిళ
దిల్లీలో టీకా తీసుకుంటున్న మహిళ
జైపూర్​లో 45 ఏళ్లు పైబడి టీకా కోసం వేచిఉన్న పౌరులు

ABOUT THE AUTHOR

...view details