కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు! - దెహ్రాదూన్లో ప్రమాదం

కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు!
19:58 November 22
కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు!
ఉత్తరాఖండ్ దేహ్రాదూన్లో ఘోరప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో రిషికేశ్-శ్రీనగర్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 20 మందిని జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి
Last Updated : Nov 22, 2020, 8:50 PM IST