తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 10:28 AM IST

Updated : Jan 26, 2021, 10:49 AM IST

ETV Bharat / bharat

రాజ్​పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని రాజ్​పథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్యక్రమం జరిగింది.

The Tricolour unfurled at Rajpath in the presence of President Ram Nath Kovind, Prime Minister Narendra Modi
జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్​పథ్​లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులు నిర్వహించిన పరేడ్​ అబ్బురపరిచింది.

రాజ్​పథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాజ్​పథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన వేడుకల్లో దాదాపు 25 వేల మంది ఆహుతులు పాల్గొన్నారు.

రాజ్​పథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాజ్​పథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి

ఇదీ చూడండి: అమర జవాన్లకు మోదీ నివాళులు

Last Updated : Jan 26, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details