తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2021, 11:32 AM IST

Updated : Apr 4, 2021, 12:08 PM IST

ETV Bharat / bharat

కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

కరోనా ఉద్ధృతి ఆందోళకరంగా కొనసాగతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు.

Prime Minister
కరోనా విజృంభణ- ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్​ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు.

ఈ కార్యక్రమానికి కేబినెట్​ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి డాక్టర్​ వినోద్​ పాల్​ సహా తదితరులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.

ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష

దేశంలో కొత్తగా 93,249‬ మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 513 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:వీఎస్ లేమితో కళ తప్పిన వామపక్షాల ప్రచారం!

Last Updated : Apr 4, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details