తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదో అంతస్తు నుంచి దూకిన రోగి.. ఆ తరువాత? - చిద్వార్​ లో ఆసుపత్రి భవనం నుంచి దూకి వ్యక్తి

మధ్యప్రదేశ్​లోని చిద్​వాఢ్​లో ఓ రోగి ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. బాల్కనీకి ఏర్పాటు చేసిన ఇనుప రేలింగ్​లో చిక్కుకుపోయాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని రక్షించారు.

the-patient-jumped-from-the-fifth-floor-of-the-hospital-building-in-chhindwara
ఐదంతస్తుల నుంచి దూకిన రోగి... ఆ తరువాత?

By

Published : Mar 19, 2021, 1:23 PM IST

మధ్యప్రదేశ్​లోని చిద్​వాఢ్​ జిల్లా ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకేశాడు. కింద పడే క్రమంలో అతను బాల్కనీకి ఏర్పాటు చేసిన రేలింగ్​లో చిక్కుకున్నాడు. వేలాడుతూ కనిపించిన రోగిని సిబ్బంది రక్షించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సమీప జున్నార్దేవ్​ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

రోగిని కాపాడుతున్న సిబ్బంది

అయితే రోగి మానసిక ఆరోగ్య సరిగా లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన్ని తిరిగి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: సిలిండర్​ పేలి కూలిన పై కప్పు- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details