టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగా ఈ శుక్రవారం ఆయన దీదీ సమక్షంలో తృణమూల్ కండువ కప్పుకున్నారు.
తృణమూల్లో చేరిన ప్రముఖ టెన్నిస్ దిగ్గజం - లియాండర్ పేస్
టెన్నిస్ స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్లో (టీఎంసీ) చేరారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగా పేస్ టీఎంసీలో చేరారు.
తృణమూల్లో చేరిన ప్రముఖ టెన్నీస్ దిగ్గజం
గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా ఆ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేపడుతున్నారు.
ఇదీ చూడండి :'మహిళా క్యాడెట్లకు నిష్పక్షపాతంతో స్వాగతం పలకాలి'