తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు పోరు: ప్రశాంతంగా పోలింగ్​ - tamilnadu elections

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకు 65.11 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

TN polls
తమిళనాడులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

By

Published : Apr 6, 2021, 6:29 PM IST

Updated : Apr 6, 2021, 7:22 PM IST

తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 234 స్థానాలకు జరిగిన పోలింగ్​లో 3,998 అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఆరు గంటల వరకు 65.11 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఓటేసిన ప్రముఖులు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్​సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్​.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన కమల్
ఓటేసిన డీఎంకే అధినేత స్టాలిన్
ఓటేసిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
ఓటేసిన పన్నీర్​సెల్వం
ఓటేసిన రజనికాంత్

తరలిన సినీ ప్రముఖులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్​స్టార్​ రజనీకాంత్​, కమల్ హాసన్​, విజయ్, సూర్య, కార్తి.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

క్యూలో సూర్య, కార్తి
ఓటు వేసేందుకు వచ్చిన అజిత్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న విజయ్

ఇదీ చదవండి:'మే 2న టీఎంసీ కథ కంచికే!'

Last Updated : Apr 6, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details