తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో రాజ్యసభ భేష్' - రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రాష్ట్రాల హక్కుల్ని కాపాడడంలో రాజ్యసభ కృషి ఎనలేనిదని రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 1952లో ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ సమావేశం జరిగిందని గుర్తుచేసుకున్నారు.

VP Naidu
వెంకయ్యనాయుడు

By

Published : May 13, 2021, 3:03 PM IST

రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధికి రాజ్యసభ ఎంతో కృషి చేసిందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ కొలువు తీరిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎగువసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

1952 ఏప్రిల్​ 3న రాజ్యసభ ఏర్పాటైంది. మే 13న కొలువు తీరింది. ప్రస్తుతం 253వ రాజ్యసభ కొలువుతీరి ఉంది.

ఇదీ చదవండి:రైతులకు శుభవార్త- రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ!

ABOUT THE AUTHOR

...view details