పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కశ్మీర్లోని తంగధర్ సెక్టార్లోకి అక్రమ రవాణా చేస్తున్న పది కిలోల మాదక ద్రవ్యాలను భద్రతా దళాలు పట్టుకున్నాయి. బుధవారం రాత్రి భారత సైన్యం, సరిహద్దు దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి తంగధర్ సెక్టార్లో తనిఖీలు నిర్వహస్తుండగా.. ఈ డ్రగ్స్ను పట్టుకున్నారు. వాటి విలువ రూ. 50కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.
జమ్ముకశ్మీర్లో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత - Pakistan-sponsored narco-terror module
పాక్ ఆక్రమిత కశ్మీర్నుంచి జమ్ముకశ్మీర్లోని తంగధర్ సెక్టార్లోకి తరసిస్తున్న 10కిలోల మాదకద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసున్నాయి. వాటి విలువ రూ. 50కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
డ్రగ్స్
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ స్మగ్లర్లు డ్రగ్స్ను రవాణా చేశారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. కర్నా తహసిల్కు సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ రవాణా చేస్తున్నట్లు.. వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స