తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో ప్రముఖ రచయిత మృతి - కరోనాతో బంగాల్ కవి మృతి

ప్రముఖ బంగాల్​ కవి, రచయిత శంఖా ఘోష్ బుధవారం మృతిచెందారు. కరోనా కారణంగా ఆయన మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

shanka ghosh, bengal poet
శంఖా ఘోష్​, బంగాల్​ రచయిత

By

Published : Apr 21, 2021, 12:36 PM IST

ప్రముఖ బంగాల్​ రచయిత, కవి శంఖా ఘోష్​(89) మృతిచెందారు. కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన మృతిచెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

శంఖా ఘోష్​ పద్మభూషణ్, జ్ఞానపీఠ్​ పురస్కారాలు అందుకున్నారు. దీంతోపాటు ఘోష్​కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ఇదీ చదవండి:నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య- వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details