'పీఎం కేర్స్' విరాళాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
'పీఎం కేర్స్పై సందేహాలు: ఈ నిధి ప్రభుత్వానిదా, ప్రైవేటు కంపెనీలదా? అని ఇంకా స్పష్టంగా తెలియదు' అని ఉన్న ఓ ఆంగ్ల వార్తా పత్రిక శీర్షికను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. 'పీఎం కేర్స్- చలియే ట్రాన్స్పరెన్సీ కో వనక్కం (పారదర్శకతకు నమస్తే)' అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు రాహుల్.