ఉత్తర బంగాల్లో 12గంటల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత నమోదైంది. ఉత్తర బంగాల్లోని జల్పాయ్గురి, అలీపుర్దార్, డార్జిలింగ్ జిల్లాల్లో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉందని వివరించారు.
ఉత్తర బంగాల్లో 4.1 తీవ్రతతో భూకంపం - బంగాల్లో భూకంపం
ఉత్తర బంగాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గడచిన 12 గంటల్లో ఉత్తర బంగాల్లోని జల్పాయ్గురి, అలీపుర్దార్, డార్జిలింగ్ జిల్లాల్లో రెండోసారి భూమి కంపించిందన్నారు.
ఉత్తర బంగాల్లో 4.1 తీవ్రతతో భూకంపం
సిక్కింలో.. సోమవారం రాత్రి 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు