తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ భేటీలో రచ్చ- డీఎంకే జెండానే కారణం! - కాంగ్రెస్ పార్టీ మీటింగ్ డీఎంకే జెండా

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ నేతల్లో ఒకరు డీఎంకే జెండాను ప్రదర్శించడాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో, పార్టీ కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు అధికారులు.

Puducherry: Ruckus ensued during Congress Election Committee meet after a party leader waved DMK Party flag
కాంగ్రెస్ సీఈసీ భేటీలో రచ్చ- డీఎంకే జెండా కారణం!

By

Published : Mar 14, 2021, 1:16 PM IST

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ నేతల్లో ఒకరు డీఎంకే జెండా ప్రదర్శించడం వల్ల ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

పార్టీ నేత నుంచి డీఎంకే జెండాను లాక్కున్న ఇతర సభ్యులు.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం నారాయణస్వామి అక్కడ ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది.

సీఈసీ భేటీలో గొడవ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. అదనపు బలగాలను మోహరించారు.

పార్టీ కార్యాలయం బయట భద్రతా సిబ్బంది

ఇదీ చదవండి:చర్చిల చుట్టూ రాజకీయం- ఓట్ల కోసం గాలం!

ABOUT THE AUTHOR

...view details