తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు ఉద్యమం: ఏసీ, ఫ్రిజ్​​తో ట్రాక్టర్​ ట్రాలీ ఇల్లు - singhu border farmers protest

మండుటెండలోనూ రైతులు దిల్లీసరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. వారికి ఎండనుంచి రక్షణ కోసం హరియాణాకు చెందిన ఓ యువరైతు.. ట్రాక్టర్​ ట్రాలీని ఇళ్లుగా మార్చి అందులో ఏసీ, రీఫ్రిజిరెేటర్లను ఏర్పాటు చేశాడు.

Protesters introduce air-conditioned cabin to fight Delhi heat
రైతుల కోసం ట్రాక్టర్​ ట్రాలీని ఇళ్లుగా..మార్చి ఎసీని అమర్చి..

By

Published : Mar 10, 2021, 6:47 AM IST

మండుటెండలోనూ దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తోన్న రైతుల రక్షణ కోసం, హరియాణా సోనీపత్​కు చెందిన యువరైతు.. ట్రాక్టర్​ ట్రాలీని ఇళ్లుగా మార్చారు. అందులో ఏసీ , ఫ్రిజ్​, కూలర్​ను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా టీవీ, సీసీ కెమెరాలను అమర్చాడు.

రైతుల కోసం ట్రాక్టర్​ ట్రాలీని ఇళ్లుగా..మార్చి ఎసీని అమర్చిన యువకుడు

వంద రోజులకుపైగా రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!'

ABOUT THE AUTHOR

...view details