తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2021, 10:44 PM IST

ETV Bharat / bharat

మూడో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు బుధవారం కొవిడ్ టీకా తీసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇందులో ఉన్నారు.

covid vaccination in india
మూడో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఆర్​ఆర్​ ఆసుపత్రిలో రాష్ట్రపతి తొలి వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు పలువురు ప్రముఖులు బుధవారం.. టీకా స్వీకరించారు.

దిల్లీ: రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్
దిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సతీమణి లక్ష్మీ పూరీ
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
గోవా సీఎం ప్రమోద్ సావంత్
సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్
సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ సతీమణి
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్
దిల్లీ: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్
దిల్లీ: సంగీత విధ్వాంసుడు ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్
రాజస్థాన్​లో 106ఏళ్ల బామ్మకు టీకా

ABOUT THE AUTHOR

...view details